చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదు: షాకిచ్చిన కేంద్ర హోంశాఖ
హైదరాబాద్/న్యూఢిల్లీ: చెన్నమనేని రమేష్కు మరోసారి షాక్ తగిలింది. ఆయన భారత పౌరుడు కాదంటూ కేంద్ర హోంశాఖ పేర్కొంది. చెన్నమనేని భారత పౌరుడు కాదని గతంలో హైకోర్టు తీర్పు చెప్పింది.
పౌరసత్వం రద్దుపై ఆయన హోంశాఖలో రివ్యూ పిటిషన్ వేశారు. రివ్యూ పిటిషన్ కొట్టివేస్తూ కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

దొంగపత్రాలతో చెన్నమనేని రమేష్ ప్రజలను మోసం చేశారని బీజేపీ నేత ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. వేములవాడ ప్రజలను మోసం చేసిన రమేష్పై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలన్నారు.
More From
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications