ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నేత జైపాల్ రెడ్డి ఫ్లెక్సీకి చెప్పుల దండ
హైదరాబాద్/విజయవాడ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఫోటోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుల దండ వేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనే విషయం తెలిసిందే.

జైపాల్ రెడ్డి తెలంగాణ ప్రాంత నాయకుడు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆయన ఫ్లెక్సీకి చెప్పుల దండ పడింది. కృష్ణా జిల్లా నూజివీడు చిన గాంధీ బొమ్మ సెంటర్లో ఆయన ఫ్లెక్సీకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
దీనిపై స్థానికులు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనం పైన వచ్చిన కొందరు యువకులు ఈ పని చేశారని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫ్లెక్సీకి ఉన్న చెప్పులను తొలగించారు. కాగా, జైపాల్ రెడ్డి ఫ్లెక్సీ ఉండటం, దానికి చెప్పుల దండ వేయడం చర్చనీయాంశంగా మారింది.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications