దాసరి నారాయణరావు ఆరోగ్యంగానే ఉన్నారు,చికిత్స జరుగుతోంది: వైద్యులు
ప్రముఖ సినీ దర్శకులు దాసరి నారాయణరావు ఆరోగ్యంగానే ఉన్నారని కిమ్స్ వైద్యులు ప్రకటించారు. దాసరి చికిత్సకు సహకరిస్తున్నారని వైద్యులు ప్రకటించారు.
హైదరాబాద్:;ప్రముఖ సినీ దర్శకులు దాసరి నారాయణరావు ఆరోగ్యంగానే ఉన్నారని కిమ్స్ వైద్యులు ప్రకటించారు. దాసరి చికిత్సకు సహకరిస్తున్నారని వైద్యులు ప్రకటించారు.
అస్వస్థతకు గురైన ప్రముఖ సినీ దర్శకులు దాసరి నారాయణరావు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.

దాసరినారాయణరావు అన్నవాహికకు ఇన్ ఫెక్షన్ సోకిందని వైద్యులు చెబుతున్నారు. అన్నవాహిక ఇన్ ఫెక్షన్ ను శస్త్రచికిత్స ద్వారా సరిచేసినట్టుగా వైద్యులు చెప్పారు.
కిడ్నీలకు కూడ ఎఫెక్ట్ అయ్యాయని వైద్యులు చెప్పారు. ఊపిరి తిత్తులకు కూడ సమస్య వచ్చిందని వైద్యులు గుర్తించారు.అయితే ఒకదాని తర్వాత మరోకటి చికిత్స చేసి సరిచేస్తున్నట్టుగా కిమ్స్ వైద్యులు ప్రకటించారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications