మోడీ, కెసిఆర్ లు రహస్య స్నేహితులు: దిగ్విజయ్ సింగ్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య రహస్య స్నేహం నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య రహస్య స్నేహం నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
శుక్రవారం నాడు ఆయన హైద్రాబాద్ లో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల పేరుతో ఇరువర్గాలను రెచ్చగొట్టి బీజేపీ, టిఆర్ఎస్ లబ్దిపొందాలని చూస్తోందన్నారు.

కాంగ్రెస్ పార్టీ గలీజ్ పార్టీ ఎలా అయిందో చెప్పాలని ఆయన కేటీఆర్ ను కోరారు.టిఆర్ఎస్ ఏ రకమైన పార్టీ అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గలీజ్ పార్టీగా మారిందా అని ఆయన ప్రశ్నించారు.
టీపీసీసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరుపై హైకమాండ్ సంతృప్తిగా ఉందని దిగ్విజయ్ చెప్పారు.పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications