ఉగ్రవాదులపై ఐబీ అలర్ట్: పాతబస్తీలో కార్డాన్ సెర్చ్, 132మంది అనుమానితుల అరెస్ట్
హైదరాబాద్: భాగ్యనగరంలోని పాతబస్తీలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారత్లోకి ఆరుగురు ఉగ్రవాదులు వచ్చారని ఐబీకి సమాచారం అందింది. దీనిపై హైదరాబాద్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాతబస్తీలో సౌత్ జోన్ పోలీసులు బుధవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
దాదాపు 132 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి బర్మా, సౌదీ అరేబియా దేశాలకు చెందిన వారిగా తెలుస్తోంది. ఉగ్రవాదులు ఎక్కడైనా షెల్డర్ పొందవచ్చుననే అనుమానంతో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఐబీ అలర్ట్తో సోదాలు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు.

సౌదీ అరేబియా, బర్మాలకు చెందిన చాలామంది... తమ వద్ద పాస్ పోర్టులు లేకున్నప్పటికీ ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పాతబస్తీలోని కిషన్ బాగ్, అసద్ బాబా నగర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కంచన్ బాగ్ పిసఎస్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్లోను కొందర్ని అదుపులోకి తీసుకున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications