కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు కూలీలు మృతి..
ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు.
కరీంనగర్: జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
చామనపల్లి గ్రామానికి చెందిన కూలీలు పత్తి ఏరే పని మీద వేరే గ్రామానికి ఆటోలో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ శివారు మల్కాపూర్ వంతెన వద్దకు రాగానే ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఢీకొట్టింది.

ఆటోలో ఉన్న ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతిచెందిన వారిలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications