బ్యాట్ పట్టి సెంచరీ బాదేసిన సివి ఆనంద్: సికింద్రాబాద్ క్లబ్ విజయం
హైదరాబాద్: ఓ వైపు సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీవీ ఆనంద్ మరో వైపు ఆటలోన్లూ తనదైన శైలిలో సత్తాచాటుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ లీగ్ మ్యాచ్లో ఆనంద్ ఈ సీజన్లో మూడో శతకం సాధించాడు.
ఆదివారం జరిగిన మ్యాచులో ఆనంద్ (134 నాటౌట్, 17ఫోర్లు, 4సిక్సులు) సెంచరీలతో చెలరేగడంతో సికింద్రాబాద్ క్లబ్ ఏడు వికెట్ల తేడాతో ఎంపీ యంగ్మెన్ను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంపీ యంగ్మెన్ 217 పరుగులకు ఆలౌటైంది.

కాగా, సివి ఆనంద్ బౌలింగ్ లోనూ రాణించి రెండు వికెట్లు(2/25) తీశాడు. అనంతరం సికింద్రాబాద్ క్లబ్ 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు సాధించింది. ఆనంద్ సెంచరీతో సత్తా చాటగా, జైదేవ్ రెడ్డి 42 పరుగులతో రాణించాడు.
గత వారం సెంచరీ(107)తో ఆకట్టుకున్న ఆనంద్ ఇప్పటికే మూడు శతకాలు సాధించారు. ఈ ఏడాది మొత్తం తానాడిన 11మ్యాచుల్లో ఆనంద్ 600కుపైగా పరుగులు చేశారు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications