అన్నంలో సున్నం, గొడ్డు చాకిరీ: మైక్రోమ్యాక్స్ ప్లాంట్లో ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్: నగర శివార్లలోని మహేశ్వరం మండలం తుక్కుగూడలో ఇటీవల ప్రారంభమైన మైక్రోమ్యాక్స్ మొబైల్ ప్లాంట్లోని ఉద్యోగులు సోమవారం ఆందోళనకు దిగారు. తమకు వేతనాలు ఆఫర్ లెటర్లలో ఇచ్చిన విధంగా చెల్లించడం లేదని, తమతో గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు.
తమకు పెట్టే భోజనంలో సున్నం కలుపుతున్నారని చెప్పిన ఉద్యోగులు, యాజమాన్యం బలవంతంగా తమతో రోజుకు 10 గంటలు పనిచేయించుకుంటోందని ఆరోపించారు. దీంతో పాటు వచ్చి పోయేటప్పుడు తనిఖీల పేరిట తమను వేధిస్తున్నారని ఆరోపించారు.

తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మైక్రోమ్యాక్స్ మొబైల్ ప్లాంట్లోని ఉద్యోగులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. కాగా, నెల రోజుల కింద ఈ ప్లాంట్ను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
More From
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications