ఉగ్రదాడి అవకాశం: శంషాబాద్ విమానాశ్రయంలో చెకింగ్ కఠినతరం
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదుల దాడులకు అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో విమానాశ్రయాలలోను అలర్ట్ ప్రకటించింది.
హైదరాబాద్: రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదుల దాడులకు అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో విమానాశ్రయాలలోను అలర్ట్ ప్రకటించింది.

కేంద్రం హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్ పోర్టుల్లో చెకింగ్ పెంచారు. దేశీయ ప్రయాణాలు చేసే వారు రెండు గంటలు ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో భద్రత, సెక్యూరిటీ చెకింగ్ కఠినతరం చేశారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications