రబ్బర్ ఫ్యాక్టరీలో భారీగా ఎగిసిన మంటలు: భయంతో పరుగులు తీసిన జనం
హైదరాబాద్: నగరంలోని నాచారం మల్లాపూర్ పారిశ్రామికవాడలో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రబ్బర్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
ఆ ప్రాంతం నుంచి దూరంగా పరుగులు తీశారు. పరిశ్రమలో పలు సిలిండర్లు కూడా పేలడంతో మరింత మంటలు వ్యాపించినట్లు తెలిసింది. కాగా, ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. రెండు ఫైరింజిన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు.

కాగా, ఆదివారం కావడంతో ఆ పరిశ్రమలో ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం ఎలా జరిగింది? షాట్ సర్క్యూటా? లేక మరేదైనా కారణాలున్నాయా? అనేదానిపై విచారిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ.. భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications