వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సున్నిపెంట వద్ద రోడ్డు ప్రమాదం 5గురి మృతి, 15 మందికి గాయాలు

నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం అచ్చంపేట సమీపంలో ఓ టూరిస్ట్ బస్సు శ్రీశైలం ఘాట్ రోడ్డులో బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం అచ్చంపేట సమీపంలో ఓ టూరిస్ట్ బస్సు శ్రీశైలం ఘాట్ రోడ్డులో బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు.

కర్ణాటక నుండి శ్రీశైలం వస్తుండగా సున్నిపెంట వద్ద ఈ బస్సు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు చనిపోయారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

road accident

అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా మరో నలుగురు చనిపోయారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

English summary
Five members died in road accident at Sunnipenta on Sunday.15 members injured. injured persons shifted to hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X