పార్టీ కార్యాలయాల్లో గణేశ్ ఉత్సవాలు
వివిధ పార్టీ కార్యాలయాల్లో వినాయక ఉత్సవాలు జరిగాయి. బిజెపి కార్యాలయంలో లక్ష్మణ్, కిషన్ రెడ్డి తదితరులు వినాయక ఉత్సవాల్లో పాల్గొన్నారు. బిజెపి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగిన ఉత్సవాల్లో ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications