అలా రాస్తారా?: జగన్ 'సాక్షి'కి చంద్రబాబు హెరిటేజ్ లీగల్ నోటీసులు
సాక్షి మీడియాకు హెరిటేజ్ ఫుడ్స్ లీగల్ నోటీసులు పంపించింది. ఎర్ర చందనం అక్రమ రవాణాపై తప్పుడు కథనం ప్రసారం చేశారని నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్: సాక్షి మీడియాకు హెరిటేజ్ ఫుడ్స్ లీగల్ నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. ఎర్ర చందనం అక్రమ రవాణాపై తప్పుడు కథనం ప్రసారం చేశారని నోటీసులు జారీ చేసింది.
ఈ విషయాన్ని హెరిటేజ్ ఫుడ్స్ ప్రతినిధులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు హెరిటేజ్ వాహనాలు ఉపయోగించినట్లు సాక్షి మీడియాలో కథనం ప్రసారం చేశారని ఆ సంస్థ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన వ్యానులో ఎర్ర చందనం దుంగలు తరలించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అది ఆ సంస్థ వ్యాన్ కాదని తేల్చారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications