హోంగార్డ్స్ మెరుపు నిరసన, ఖైరతాబాద్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: తమను విధుల్లోకి తీసుకోవాలంటూ హోంగార్డులు సోమవారం నాడు ఉదయం ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు. ఒక్క హోంగార్డు హోర్డింగ్పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. దీంతో ఖైరతాబాద్ జంక్షన్ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయమేర్పడింది.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఆర్డర్ కాపీలు లేవనే కారణాన్ని చూపుతూ సుమారు 350 మంది హోంగార్డులను ఉద్యోగాల నుండి తొలగించారు. యూనిపామ్ ఇచ్చి జీతాలిస్తూ గుర్తింపు కార్డులిచ్చి కూడ ఎందుకు ఉద్యోగాల నుండి తొలగించారని వారు ప్రశ్నిస్తున్నారు.

తొలగించిన హోంగార్డులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేసినా అధికారులు స్పందించడం లేదని బాధిత హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబాలతో సహ హోగార్డులు మెరుపు ఆందోళనకు దిగారు. ఈ విషయమై తమకు ప్రభుత్వం నుండి స్పష్టమైన హమీ ఇవ్వాలని కోరుతున్నారు. లేకపోతే ఇంటికి వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడుతామని హెచ్చరించారు.మరో వైపు బాధిత హోంగార్డు ఒక్కరూ హోర్డింగ్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications