జిఎంఆర్ ఎఫెక్ట్: మాల్యాకు హైదరాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్
హైదరాబాద్: కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యాకు హైదరాబాద్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విజయ్ మాల్యాను ఏప్రిల్ 13వ తేదీలోగా కోర్టులో హాజరుపరచాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.
అడిషనల్ చీఫ్ మెట్రోపాలియన్ మెజిస్ట్రేట్ జిఎస్ రమేష్ కుమార్ ఈ ఆదేశాలు జారీ చేశారు. జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్... విజయ్ మాల్యా పైన కోర్టుకు ఎక్కింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

వాళ్లు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని, పేమెంట్ డిఫాల్ట్ తదితరాల కింద జిఎంఆర్ కోర్టుకు వెళ్లింది. జిఎంఆర్ ఎయిర్ పోర్ట్ అధికారులు... విజయ్ మాల్యా ఎయిర్ లైన్స్ 11 కేసులు ఫైల్ చేశారు. ఇందులో రూ.50 లక్షల చెక్కు బౌన్సు కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications