మెంటల్ కృష్ణ, హైదరాబాద్లో తిరగనివ్వం: పోసానికి గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ చీఫ్ హెచ్చరిక
హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీపై టీడీపీ హైదరాబాద్ అధ్యక్షులు ఎంఎన్ శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనను మెంటల్ కృష్ణగా అభివర్ణించారు.

Recommended Video

Posani Krishna Murali Press Meet | Oneindia Telugu
చంద్రబాబుపై అర్థంలేని ఆరోపణలు చేస్తూ, మెంటల్ కృష్ణలా మాట్లాడుతున్నారని అన్నారు. పోసానిని హైదరాబాదులో తిరగనివ్వబోమని హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ, వైసీపీ ఏజెంట్లా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. పోసానికి దమ్ముంటే ఏదైనా పార్టీలో చేరాలన్నారు.
కాగా, అంతకుముందు పోసాని ప్రెస్ మీట్ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రెస్ క్లబ్కు హుటాహుటిన వచ్చారు. అయితే, ఈలోగానే ప్రెస్ మీట్ను ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications