రెండ్రోజులు తిరిగినా కేసీఆర్ నో: ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా
తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధ్ ప్రకటించారు. ఫ్యాక్స్ ద్వారా ముఖ్యమంత్రికి తన రాజీనామా లేఖను పంపించానని చెప్పారు.
హైదరాబాద్: తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధ్ ప్రకటించారు. ఫ్యాక్స్ ద్వారా ముఖ్యమంత్రికి తన రాజీనామా లేఖను పంపించానని చెప్పారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసేందుకు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నానని, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమస్యలు వివరిద్దామంటే అపాయింట్మెంట్ దొరకడంలేదన్నారు.

ముఖ్యమంత్రి తీరుకు నిరసనగా రాజీనామా లేఖను ఫ్యాక్స్ చేశానన్నారు. కాగా, గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని రాజాసింగ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సోమవారం రాత్రి సీఎం కేసీఆర్కు రాసిన మూడు పేజీల లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. మంగళవారం కేసీఆర్ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లినప్పటికీ ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications