హైదరాబాద్ ప్రొఫెసర్కు సైన్స్ రీసెర్చ్ అవార్డు
హైదరాబాద్: అమెరికాలో హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ శ్రీకాంత్ జగబత్తులకు ప్రతిష్టాత్మక నేషనల్ సైన్స్ ఫౌండేషన్ రీసెర్చ్ అవార్డు లభించింది. న్యూయార్క్ యూనివర్సిటీ, స్నెర్ట్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ అయిన శ్రీకాంత్ జగబత్తులకు ‘ఫేకల్టీ ఎర్లీ కెరీర్ డెవలప్మెంట్ అవార్డు(కెరీర్)'ను సైన్స్ ఫౌండేషన్ ప్రకటించింది.
ఈ అవార్డు కింద శ్రీకాంత్కు ఐదేళ్లకు గాను మొత్తం 5 లక్షల డాలర్ల(రూ. 3.10 కోట్లు) ఇవ్వనున్నారు. బిజినెస్ రంగంలో ఉపయోగపడే సమాచార సాంకేతిక(ఐటీ) సంబంధమైన ‘డాటా-డ్రివెన్ మాడలింగ్ అండ్ లర్నింగ్ టెక్నిక్స్' అంశంలో పరిశోధనలకు సంబంధించి ఈ రీసెర్చ్ అవార్డు లభించింది.

ఇక హైదరాబాద్కు చెందిన శ్రీకాంత్ జగబత్తుల ఐఐటీ బాంబేలో చదివారు. వ్యాపారంలో ఇలాంటి పద్ధతులు ఉన్నప్పటికీ శ్రీకాంత్ వాటికి భిన్నమైన అప్లికేషన్లను రూపొందించనున్నారు. వ్యాపార నిర్వహణకు సంబంధించిన కొనుగోళ్లు, మార్కెటింగ్అధ్యయనాలు, ఇన్సూరెన్స్ పాలసీల ఆధారంగా కొత్తపద్ధతులను అమలుచేసేందుకు శ్రీకాంత్ పరిశోధనలతో దోహాదపడతాయి.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications