ఇరాన్ అధ్యక్షుడు హసన్ హైద్రాబాద్ టూర్: కుతుబ్షాహీ సమాధుల సందర్శన
Recommended Video

హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహానీ శుక్రవారం నాడు కుతుబ్షాహీ సమాధులను సందర్శించాడు. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.మూడు రోజుల పర్యటన నిమిత్తం హసన్ రౌహనీ గురువారం రాత్రి హైద్రాబాద్ కు వచ్చారు.
ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహానీ రెండో రోజు నగరంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం షేక్పేట్లోని కుతుబ్షాహీ టూంబ్స్ను రౌహనీ సందర్శించారు. కుతుబ్షాహీ సమాధుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మక్కామసీదుకు చేరుకొని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

స్వాతంత్ర్యం అనంతరం మక్కామసీదును సందర్శించిన తొలి విదేశీ దేశాధినేత హసన్ రౌహానీయే కావడం విశేషం.నగరంలో ముస్లిం ప్రముఖులు, రాజకీయనాయకులు, విద్యావేత్తలు, మేధావులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఏ ఇతర దేశాలతోనూ తమకు శతృత్వం లేదని రౌహాని పేర్కొన్నారు. సమస్యలకు పొరుగుదేశాలతో ఘర్షణలు, ఉగ్రవాదం పరిష్కారంకావని, చర్చలు, దౌత్యసంబంధాలతోనే పరిష్కరించుకోవచ్చన్నారు.ఉగ్రవాద ఘటనలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆటంకంగా మారాయని రౌహాని ఆందోళన వ్యక్తం చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications