కేసీఆర్ రమ్మనగానే పరుగెత్తాలా, జానారెడ్డిది తప్పు!: పొన్నాల సవాల్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బేగంపేట విమానాశ్రయానికి రమ్మని పిలవగానే, తాము నలబై నిమిషాల్లో పరుగెత్తాలా అని టిపిసిసి మాజీ చీఫ్, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అన్నారు.
మహారాష్ట్రతో ప్రాజెక్టుల ఒప్పందం పైన తాను సవాల్ చేస్తున్నానని, అసెంబ్లీ ఎదుట అమరవీరుల స్థూపం ముందు చర్చకు సిద్ధమన్నారు. కేసీఆర్ మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్న మరుసటి రోజు బేగంపేట విమానాశ్రయానికి వచ్చి తమను రమ్మని చెప్పగానే అరగంటలో పరుగెత్తుతామా అని ప్రశ్నించారు.

తెరాస ప్రభుత్వాన్ని పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి ఒకటి రెండు సందర్భాల్లో సమర్థించడాన్ని పొన్నాల తప్పు బట్టారు. ఆయన తీరు పార్టీకి ఇబ్బందికర పరిణామమేనని అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల నాటికి పార్టీ చీఫ్గా ఎవరున్నా తాము కలిసి సాగుతామన్నారు. అధికారం తమదే అన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications