మేం కలువలేదు: కేసీఆర్కు జీవన్ రెడ్డి
హైదరాబాద్: తెరాస నేతలు వాస్తవాలు వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంగళవారం అన్నారు. తెలంగాణలో టిడిపితో కాంగ్రెస్ పార్టీ కలిసిందని తెరాస చెప్పడం సరికాదన్నారు. మల్లన్న సాగర్ పైన అధికార పార్టీ దారుణంగా వ్యవహరిస్తోందని అందుకే ప్రతిపక్షాలన్నీ కలిశాయన్నారు. తెలంగాణలో 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూమిని సేకరించాలన్నారు. తెలంగాణలో 50 రోజుల పాటు 144 సెక్షన్ పెట్టడం ఏమిటన్నారు. దేశంలో ఏ గ్రామంలో ఇలా లేదన్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications