కెసిఆర్, నాయినిలపై కేసులు పిల్ల చేష్టలు: కేశవరావు
హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారానికి సంబంధించి వాస్తవాలను కప్పిపుచ్చుతున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, హోంమంత్రి నాయినిపై ఆంధ్రప్రదేశ్లో కేసులు నమోదు చేయటం పిల్లల చేష్టలు మాత్రమేనని పార్లమెంటు సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు విమర్శంచారు.
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నియమించిన అఖిల పక్ష కమిటీ సమావేశం సోమవారం సాయంత్రం జిహెచ్ఎంసి కార్యాలయంలో జరిగింది. సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులకు అడిగి ప్రశ్నలకు స్పందించిన కేశవ రావు మాట్లాడారు.

ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా, ఎవరిపైనైనా ఫిర్యాదులు చేసుకోవచ్చునని వివరించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిందని మాత్రం ఎన్నికలు జరగటం, ఎమ్మెల్యేను కొనేందుకు యత్నించటం, డబ్బులు పంచటం వంటి వ్యవహారాలకు సంబంధించి రుజువులు, ఆధారాలున్నాయని వివరించారు.
ఏ ఫిర్యాదుకైనా రుజువులు , న్యాయపరమైన విచారణలుంటాయని ఆయన వివరించారు. అసత్యమైన, అర్ధరహితమైన ఫిర్యాదులు ఎప్పటికైనా అవి అబద్దమేనన్న విషయం తేలుతుందని ఆయన స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వెల్లడించారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications