రాజకీయాల్లోకి రాకముందు నాకు స్టేజ్ ఫియర్: కేటీఆర్, టాటాపై ప్రశంసలు
హైదరాబాద్: టాటా గ్రూప్ అంటే నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరు అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం అన్నారు. కేపీహెచ్బీలో టాటా స్ట్రెవ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
రాజకీయాలలోకి రాకముందు తనకు స్టేజ్ ఫియర్ బాగా ఉండేదని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరమని చెప్పారు. టాటా గ్రూప్తో (టాటా స్టైవ్ డెవలప్మెంట్) తెలంగాణకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు.
యువతకు శిక్షణ, ఉపాధి కల్పన కోసం కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తిని కలిగిన దేశం మనదని, నైపుణ్యాలు ఉన్న యువశక్తి దేశాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ప్రభుత్వంలో కలిసి పని చేయాలని ఈ సందర్భంగా టాటా స్ట్రైవ్ను కోరారు.

తెలంగాణకు వస్తా: ఉమా భారతి
మిషన్ కాకతీయ పనులు పరిశీలించేందుకు తాను తెలంగాణకు వస్తానని కేంద్రమంత్రి ఉమాభారతి సోమవారం నాడు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల పైన కేంద్రం ఇప్పటికే ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications