‘కుట్ర’ అని గూగుల్లో కొడితే కేటీఆర్ ఫోటోలు వస్తున్నాయి: శ్రవణ్
హైదరాబాద్: తెలంగాణ ఇచ్చిన విధానంపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు చేస్తుంటే మంత్రి కేటీఆర్, ఎంపీ కవితలు ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ ఆదివారం ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని మోడీ తూలనాడుతుంటే టీఆర్ఎస్ ఎంపీలు సభలో ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. బడ్జెట్లో నిధులు తేలేకపోయినా టీఆర్ఎస్ అడగడం లేదన్నారు. బీజేపీతో లోపాయకారి లాలూచీ ఏమిటో చెప్పాలని నిలదీసారు.

మోడీతో ఉన్న రహస్య ఒప్పందాలు బయటపెట్టాలన్నారు. గూగుల్లో కుట్ర అని టైప్ చేస్తే కేటీఆర్ ఫోటోలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. మోడీతో రహస్యచ ఒప్పందాలపై గన్ పార్క్ దగ్గర బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications