చర్లపల్లి జైలులో మావోయిస్టు ఖైదీల దీక్ష
హైదరాబాద్ : మావోయిస్టుల బంద్ కు మద్దతుగా చర్లపల్లి జైలులో దీక్షలు సాగుతున్నాయి. ఏఒబీలో జరిగిన ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ మావోయిస్టులు గురువారం నాడు బంద్ కు పిలుపునిచ్చారు.ఈ బంద్ కు మద్దతుగా చర్లప్లి జైలులో ఉన్న మావోయిస్టు ఖైదీలు, వారి సానుభూతిపరులు దీక్ష చేస్తున్నారు.
ఏఓబిలో పది రోజుల క్రితం జరిగిన ఎన్ కౌంటర్ లో 32 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్ కౌంటర్ ఘటన జరిగిన నాటి నుండి మావో అగ్రనేతలు రామకృష్ణ, గాజర్ల రవి, చలపతిల ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకొంటామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

ఈ ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఇచ్చిన బంద్ కు సంఘీభావంగా చర్లపల్లి జైలులో ఉన్న మావోయిస్టు ఖైదీలు గురువారం నాడు అన్న పానీయాలు మానివేసి దీక్షకు దిగారు.
మావోయిస్టు భైదీలు కోబాడ్ గాంధీ, వారణాసి సుబ్రమణ్యం లతో పాటు మావోల సానుభూతిపరులైన మరో 40 మంది ఖైదీలు కూడ ఈ దీక్షలకు సంఘీభావాన్ని ప్రకటించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications