రూ.5 కోట్ల కారు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనయుడిది
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనయుడి పేరున రూ. 5 కోట్ల విలువైన కారు రిజిస్ట్రేషన్ అయింది.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనయుడి పేరున రూ. 5 కోట్ల విలువైన కారు రిజిస్ట్రేషన్ అయింది. కోమటిరెడ్డి తనయుడు కార్తీకర్ రెడ్డి పేరున ఈ కారును శుక్రవారం నాడు రిజిస్ట్రేషన్ చేశారు.
సుమారు ఐదుకోట్ల విలువ చేసే ఫెరారే కారు ఖైరతాబాద్ ఆర్ టీ ఏ కార్యాలయంలోకి వెళ్ళలేదు.ఈ కారును రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ కార్యాలయానికి తీసుకు వచ్చారు.అయితే ఈ కార్యాలయంలోకి కారు వెళ్ళలేదు.

దీంతో ఏం వీ ఐ చంద్రశేఖర్ కార్యాలయం నుండి బయటకు వచ్చి కారు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఈ కారుకు ప్యాన్సీ నెంబర్ కోసం వేలం పాటలో పాల్గొన్నారు.
వేలం పాటలో సుమారు. రూ.1.98 లక్షలను వెచ్చించి ప్యాన్సీ నెంబర్ ను దక్కించుకొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబసభ్యులు.ఈ కారును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి పేరున రిజిస్ట్రేషన్ చేయించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications