అధిష్టానాన్ని తప్పుపట్టిన ఎమ్మెస్సార్, అదృష్టంలేక..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సరిగా వ్యవహరించక పోవడం వల్లే అధికారం కోల్పోయిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం సత్యనారాయణ రావు రెండ్రోజుల క్రితం అన్నారు. ఎమ్మెస్సార్ 83వ జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఇచ్చినా దానిని ప్రజలలోకి బలంగా తీసుకు వెళ్లలేకపోయామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉన్నదని వ్యాఖ్యానించారు. గవర్నర్ పదవిని తాను ఆశించినా అదృష్టం లేకనే రాలేదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాలా హామీలు ఇస్తున్నారని, వాటిని అమలు చేసే శక్తిని భగవంతుడు ఆయనకు ప్రసాదించాలన్నారు. కాగా, ఎం సత్యనారాయణ రావుకు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications