అధిష్టానాన్ని తప్పుపట్టిన ఎమ్మెస్సార్, అదృష్టంలేక..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సరిగా వ్యవహరించక పోవడం వల్లే అధికారం కోల్పోయిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం సత్యనారాయణ రావు రెండ్రోజుల క్రితం అన్నారు. ఎమ్మెస్సార్ 83వ జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఇచ్చినా దానిని ప్రజలలోకి బలంగా తీసుకు వెళ్లలేకపోయామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉన్నదని వ్యాఖ్యానించారు. గవర్నర్ పదవిని తాను ఆశించినా అదృష్టం లేకనే రాలేదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాలా హామీలు ఇస్తున్నారని, వాటిని అమలు చేసే శక్తిని భగవంతుడు ఆయనకు ప్రసాదించాలన్నారు. కాగా, ఎం సత్యనారాయణ రావుకు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications