నాగం బచావో తెలంగాణ మిషన్ యాత్ర
మహబూబ్నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిద్రను వదిలి ప్రాజెక్టుల బాట పట్టాలని బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి సూచించారు. శనివారం నాడు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర రైతుల కోసం ‘బచావో తెలంగాణ మిషన్' చేపట్టానని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
2008లో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బీసీని 2018కి పొడిగించారని, ప్రభుత్వంలో మంత్రులకు స్వేచ లేదని నాగం విమర్శించారు. టన్నెల్లో 10కి.మీ ప్రయాణించి పనుల పరిశీలించారు.
More From
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications