దేశంలో గుర్తించింది కేసీఆరే
హైదరాబాద్: భాగ్యనగరంలో నాలుగు పోలీస్ స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపన జరిగింది. గోల్కొండ, నాంపల్లి, కుల్సుంపుర, సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవంలో హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి పాల్గొన్నారు. నాంపల్లి పోలీస్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ... దేశంలో పోలీసుల కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్ అన్నారు.
Comments
English summary
Home Minister Naini Lays foundation stone for Police Stations in Hyderabad.
Story first published: Monday, October 10, 2016, 18:18 [IST]