హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశంలో గుర్తించింది కేసీఆరే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలో నాలుగు పోలీస్ స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపన జరిగింది. గోల్కొండ, నాంపల్లి, కుల్సుంపుర, సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవంలో హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి పాల్గొన్నారు. నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ... దేశంలో పోలీసుల కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్ అన్నారు.

English summary
Home Minister Naini Lays foundation stone for Police Stations in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X