వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమ్మల్ని పట్టించుకోవట్లేదు: రేవంత్ రెడ్డిపై చంద్రబాబుకు ఫిర్యాదు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.

రేవంత్ రెడ్డి ఓ వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారని వారు ఆరోపించారు. బీసీలకు ఆయన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొందరు నేతలు విజయవాడలో చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. నల్గొండలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది.

revanth reddy

ఈ నేపథ్యంలో పలువురు జిల్లా బీసీ నేతలు చంద్రబాబును కలిశారు. తమకు రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పారు. కాగా, కేసీఆర్ ప్రభుత్వం అన్నింటా విఫలమైందని, రైతులను ఆదుకోవడం లేదని చెబుతూ రేవంత్ పాదయాత్ర చేస్తున్నారు.

English summary
Nalgonda leaders complaint against Revanth to Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X