పురుగుల మందు తాగి ఆర్టీసీ డిపో మేనేజర్ ఆత్మహత్య
నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో మేనేజర్ మహేందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. అతను నాలుగు రోజుల క్రితం సెలవులపై వెళ్లాడు.
సంగారెడ్డి: నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో మేనేజర్ మహేందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. అతను నాలుగు రోజుల క్రితం సెలవులపై వెళ్లాడు.
ఆ తర్వాత సోమవారం విధుల్లో జాయిన్ అయ్యాడు. ఇంతలో మంగళవారం బైపాస్ పక్కన విగతజీవిగా కనిపించాడు.

తెల్లవారుజామున పట్టణ శివారలోని బైపాస్ రోడ్డుపై ఆయన మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. మృతదేహం పక్కనే పురుగుల మందుడబ్బా ఉండడంతో పాటు ఆయన నోట్లో నుంచి నురగలు వచ్చాయని స్థానికులు చెప్పారు.
నెలరోజుల క్రితమే మహేందర్ పదోన్నతిపై నారాయణఖేడ్ డిపో మేనేజర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications