తెలంగాణలో టిడిపిదే అధికారం!: నాయిని నర్సింహా రెడ్డి
రాష్ట్రానికి ఎవరు వచ్చినా తెలంగాణలో తెలుగుదేశం పార్టీయే పరిపాలన చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆసక్తిని రేపుతోంది.
హైదరాబాద్: రాష్ట్రానికి ఎవరు వచ్చినా తెలంగాణలో తెలుగుదేశం పార్టీయే పరిపాలన చేస్తుందని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆసక్తిని రేపుతోంది.
ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎవరు వచ్చినా ఏమీ కాదన్నారు.

మరో పదేళ్ల వరకు తెలంగాణకు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని, తెలుగుదేశమే పరిపాలన చేస్తుందని నాయిని వ్యాఖ్యానించారు. తర్వాత తప్పును సరిద్దుకున్న నాయిని తెలంగాణలో టీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందన్నారు.
More From
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications