భద్రాచలంలో విద్యార్థి గల్లంతు: పెరిగిన భక్తుల రద్దీ, పరిశీలించిన నాయిని
భద్రాచలం: గోదావరి పుష్కరాల సందర్భంగా భద్రాచలానికి భక్తులు భారీగా పోటెత్తారు. పుష్కర స్నానం చేశాక భద్రాద్రి రాముడ్ని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. దీంతో క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి.
ఈ క్రమంలో స్వామి వారి దర్శనానికి ఏకంగా 6గంటల సమయం పడుతోంది. దీంతో రద్దీకి అనుగుణంగా భక్తులు దర్శనానికి సిద్ధమవ్వాలని ఐజి నవీన్ చంద్ సూచించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాలతో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిజిపి అనురాగ్ శర్మ కాళేశ్వరం, భద్రచాలం బయలుదేరి వెళ్లారు.

మొదట కాళేశ్వరంలోని ఘాట్లను పరిశీలించిన హోంమంత్రి నాయిని.. అనంతరం భద్రాచలం వెళ్లారు. అక్కడ పుష్కర ఘాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
భద్రాద్రిలో విద్యార్థి గల్లంతు
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. పవన్ అనే విద్యార్థి పుష్కరస్నానం చేసేందుకు నదిలోకి దిగి బురదలో కూరుకుపోయి గల్లంతయ్యాడు. పవన్ స్వస్థలం కొత్తగూడెం మండలం రుద్రంపూర్ గ్రామం. విద్యార్థి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications