'నో ఎంట్రీ': ప్రైవేట్ బస్సులపై కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం..
హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సులకు నగరంలోకి ఎంట్రీని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.
ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీఏ అధికారులు చర్యలు కూడా ప్రారంభించారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఇకనుంచి నగరంలోకి రావడం నిషేధమని, వాటి యాజమాన్యాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చెబుతున్నారు.

నిబంధనలను బేఖాతరు చేసి నగరంలోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. బస్సులను సీజ్ చేయడంతో పాటు గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఇప్పటివరకు.. ఉదయం 8 గంటలలోపు, రాత్రి 9 గంటల తరువాత ప్రైవేట్ ట్రావెల్ బస్సులను నగరంలోకి అనుమతిస్తూ వచ్చారు. ఇకనుంచి అందుకు అవకాశం లేదు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నగర శివారు ప్రాంతాల నుంచే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.
More From
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
తగలబడుతున్న ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికుల్లో ఎమ్మెల్యే? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications