కవితక్క 500000, ఎన్ఆర్ఐల యాగం
ఎన్నికల్లో గెలవాలంటే ప్రజాబలంతోపాటు , దైవసంకల్పం కూడ ఉండాలని అభ్యర్థులు బలంగా నమ్ముతారు.ఇందులో భాగంగానే నామినేషన్లు వేసేటప్పుడు మంచి ముహుర్తాలు సైతం చూసుకుని నామినేషన్ వేస్తారు. దీంతో వారి ప్రచారం కోనసాగుతోంది.ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు నాయకులు సైతం వారు నమ్ముకున్న దైవం ముందు పూజలు , హోమాలు చేస్తారు .ఈనేపథ్యంలోనే ప్రస్తుత ఎన్నికల్లో నిజమామాద్ ఎంపీ కవిత గెలుపును కోరతూ ఎన్ఆర్ఐలు సైతం యజ్ఝాలు చేశారు.

తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ప్రస్తుత నిజమాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గెలుపుతోపాటు ఆమేకు 5లక్షలకు పైగా మెజారిటి రావాలని యూఎస్, యూకేకు చెందిన ఎన్ఆర్ఐలు నిజమాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని సారంగాపూర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో యజ్ఝం నిర్వహించారు. కాగా కవిత గెలుపు కోసం వారం రోజులుగా ఇక్కడే మాకం వేశారని ఎన్ఆర్ఐ యూకే అధికార ప్రతినిధి చందాసురేశ్ రెడ్డి తెలిపారు.

గల్ఫ్ ప్రాంతాల్లో చిక్కుకుని కష్టాల్లో ఉన్న ఎన్ఆర్ఐల కోసం కవిత ఎంతో కష్టపడ్డారని , ఇప్పుడు ఆమే గెలపుకోసం కృషి చేయాల్సిన భాద్యత తమపై ఉందని వారు తెలిపారు.కాగా ఇందుకోసం ప్రతి ఒక్కరిని కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని వారు కోరుతున్నారు..దీంతో ఆమే గెలుపు ఖాయమే అయినా 5 లక్షల మెజారిటీ రావాలనే కాంక్షతోనే యజ్ఝం చేసినట్టు వారు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications