కేసీఆర్కు ఝలక్: ప్రగతి నివేదన సభకు వ్యతిరేకంగా పిటిషన్, కారణం ఇదే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి తలపెట్టిన ప్రగతి నివేదన సభను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. నాలుగున్నరేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించే ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రగతి నివేదన సభ తలపెట్టిన విషయం తెలిసిందే.
దీనిని ఆపాలంటూ పిటిషన్ దాఖలు అయింది. సభలు పెట్టి ప్రజలకు, పర్యావరణానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని న్యాయవాది, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు.

ఈ పిటిషన్ పైన న్యాయస్థానం శుక్రవారం విచారించనుంది. కాగా, వచ్చే నెల సెప్టెంబర్ రెండో తేదిన ప్రగతి నివేదన సభను ఘనంగా నిర్వహించేందుకు తెరాస కసరత్తు చేస్తోంది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications