స్త్రీలకు వేధింపులేకుండా పార్టీషన్, తనిఖీ (పిక్చర్స్)
హైదరాబాద్: మహిళలకు మరింత భద్రత కల్పించేందుకే బస్సుల్లో పార్టిషన్ ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్ర రావు శనివారం అన్నారు.
వీటి వల్ల మహిళా ప్రయాణికులు భద్రంగా ప్రయాణించగలుగుతారని ఆయన అన్నారు. త్వరలోనే అన్ని సిటీ బస్సుల్లో పార్టిషన్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా పార్టిషన్ చేసిన బస్సులను శనివారం ఆయన ముషీరాబాద్ డిపోలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
పూర్ణచంద్ర రావు
మహిళలకు మరింత భద్రత కల్పించేందుకే బస్సుల్లో పార్టిషన్ ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్ర రావు శనివారం అన్నారు.
పూర్ణచంద్ర రావు
వీటి వల్ల మహిళా ప్రయాణికులు భద్రంగా ప్రయాణించగలుగుతారని ఆయన అన్నారు. త్వరలోనే అన్ని సిటీ బస్సుల్లో పార్టిషన్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
పూర్ణచంద్ర రావు
మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా పార్టిషన్ చేసిన బస్సులను శనివారం ఆయన ముషీరాబాద్ డిపోలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
పూర్ణచంద్ర రావు
మహిళలకు మరింత భద్రత కల్పించేందుకే బస్సుల్లో పార్టిషన్ ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్ర రావు శనివారం అన్నారు.
పూర్ణచంద్ర రావుకు స్వాగతం
ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్ర రావుకు శనివారం నాడు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న డీపో సెక్రటరీ శ్రీపతి.