పెద్ద నోట్ల రద్దు తర్వాత..: రూ.20, రూ.50 కొత్త నోట్లను తీసుకు రానున్న ఆర్బీఐ
కొత్త రూ.20, రూ.50 నోట్లను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది.
ముంబై: పెద్ద నోట్లను రద్దు చేసి కొత్తగా రూ.2000 నోటును, అలాగే మోడిఫై చేసిన రూ.500 నోటును ఆర్బీఐ తాజాగా తీసుకు వచ్చింది. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. కొత్త రూ.20, రూ.50 నోట్లను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది.

కొత్త రూ.20, రూ.50 నోట్లు తీసుకు వచ్చినా పాతవి కూడా చలామణిలో ఉంటాయి. పాతవాటిని రద్దు చేయరు. ఈ కొత్త నోట్లను త్వరలో తీసుకు రానున్నారు. కొత్తగా వచ్చే రూ.20, రూ.50 నోట్ల పైన ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ సంతకం ఉండనుంది.
మహాత్మా గాంధీ సిరీస్-2005లో భాగంగా ఎల్ సిరీస్ ఫార్మాట్లో కొత్త నోట్లు వస్తాయి. వీటిపై ఉర్జిత్ సంతకంతో పాటు 2016 సంవత్సరం ముద్రించి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు పాటించి కొత్త నోట్లను తీసుకు వస్తున్నారు.
More From
-
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications