కేసీఆర్ సూర్యాపేట పర్యటనలో అపశృతి: వృద్దురాలు మృతి..
సూర్యాపేట: సీఎం కేసీఆర్ సూర్యాపేట పర్యటన సందర్బంగా అపశృతి చోటు చేసుకుంది. అధికారుల అత్యుత్సాహమో.. భద్రత చర్యల్లో భాగంగా చేపట్టిన చర్యలో గానీ.. ఓ వృద్దురాలి ప్రాణం బలైపోయింది.
సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తున్న వృద్దురాలి కారును అడ్డుకున్నారు. దీంతో సరైన సమయంలో చికిత్స అందక వృద్దురాలు మృతి చెందింది.

కాగా, మంత్రి జగదీష్ రెడ్డి నివాసం పక్కనే ఉన్న గాయత్రి నర్సింగ్ హోంకు చికిత్స కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పరిస్థితి విషమంగా ఉందని, తమ వాహనం వెళ్లేందుకు అనుమతినివ్వాలని కోరినా.. పోలీసులు ససేమిరా అనడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా వృద్దురాలి తరుపువారు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications