అక్కడ గుర్తించారు: వీడిన సాయి ప్రజ్వల మిస్సింగ్ మిస్టరీ..
ఇంటి నుంచి అదృశ్యమైన ఆమె ఉప్పల్ సమీపంలోని పీర్జాదిగూడలోని హాస్టల్లో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: ఇంటర్మీడియట్ నారాయణ విద్యార్థిని సాయి ప్రజ్వల మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఇంటి నుంచి అదృశ్యమైన ఆమె ఉప్పల్ సమీపంలోని పీర్జాదిగూడలోని హాస్టల్లో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు.
నారాయణ విద్యా సంస్థలో పెరిగిన ఒత్తిడిని తట్టుకోలేకనే ఆమె ఇల్లు విడిచి వెళ్లినట్టు నిర్దారించారు. అనంతరం ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం.

కాగా, సాయి ప్రజ్వల మిస్టరీ రెండు తెలుగు రాష్ట్రాల్లోను కార్పోరేట్ చదువులపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టింది. విద్యార్థులకు కనీసం కాలకృత్యాలు తీర్చుకునే సమయం కూడా లేకుండా వారిపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. ర్యాంకుల పేరుతో వారిని నాలుగు గోడల నడుమ బంధించి కాలేజీ యాజమాన్యాలు అవలంభిస్తున్న తీరుపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications