హైదరాబాద్ చేరుకున్న శరత్ మృతదేహం: ఫ్యామిలీకి అప్పగింత
Recommended Video

Oneindia Telugu News Update వన్ ఇండియా తెలుగు న్యూస్ అప్డేట్
హైదరాబాద్: అమెరికాలో దోపిడీ దొంగల కాల్పులో మృతి చెందిన కొప్పు శరత్ మృతదేహం బుధవారం రాత్రి హైదరాబాద్కు చేరింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తరలించి శరత్ కుటుంబానికి అతని మృతదేహాన్ని అప్పగించారు పోలీసులు.

గురువారం శరత్కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత శుక్రవారం అమెరికా కేన్సాస్లో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో శరత్ మృతి చెందాడు. వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన శరత్.. ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది జనవరిలో అమెరికాకు వెళ్లాడు.
శరత్ మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చడంలో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ సహాయసహకారాలు అందించారు. ఘటన జరిగిన నాటి నుంచి బండారు దత్తాత్రేయకు ఫోన్ ద్వారా ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications