హఠాత్తుగా విద్యార్థుల ధర్నా
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోని సమతా బ్లాకు వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఎవరూ ఉహించని విధంగా.. ఒకేసారి విద్యార్ధులు సచివాలయంలోకి చోచ్చుకువచ్చారు. దీంతో పోలీసులకు, విద్యార్దులకు కొంతసేపు తోపులాట జరిగింది. బోధనా రుసుంల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్ధి నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చామని..కానీ వారికి చీమకుట్టినట్టు కూడా లేదని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేసారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రీయింబర్స్ మెంట్ పై విపక్షాలు ద్వజమెత్తాలని డిమాండ్ చేశారు.
More From
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications