తెలంగాణకు చుక్కెదురు: కృష్ణా జలలాపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీం
బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో కృష్ణా జలాల పంపకంపై బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్పీఎల్) దాఖలు చేసింది.
కృష్ణా జలాల వాటాలు న్యాయబద్ధంగా లేవని, మరోసారి పరిశీలించాలని కోరింది.
దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. మిగతా పిటిషన్లపై మాత్రం విచారణ కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

తాజా తీర్పును అమలు చేయవద్దని కోర్టును తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ తీర్పుతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని వెల్లడించింది. కాగా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సైతం విన్నవించింది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications