KCR: నూతన సచివాలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్..
సీఎం కేసీఆర్ నూతన సచివాలయాన్ని సందర్శించారు. ప్రారంభ తేదీపై అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని శుక్రవారం సందర్శించారు. పనులు పరిశీలించడంతో పాటు సెక్రటెరీయట్ ప్రారంభ తేదీపై అధికారులతో చర్చించినట్లు తెలిసింది. మరోవైపు సచివాలయం పక్కనే నిర్మిస్తున్న డా. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున ఆవిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే విగ్రహ ఆవిష్కరణతో పాటు సచివాలయాన్ని కూడా ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే హుస్సేన్ సాగర్ పక్కన నిర్మిస్తున్న అమరవీరల స్మారకాన్ని కూడే అదే రోజు ప్రారంభించే అవకాశం ఉంది. సచివాలయం అంతా కలియదిరిగిన కేసీఆర్ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా జూన్ 2 లోపు సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం ప్రారంభించాలని నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

More From
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications