తెలంగాణ ఎన్నికలు: బిర్యానీ ధరలు తగ్గించాలన్న ఈసీ, తగ్గింపు ధరలివే
Recommended Video

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా? అని పసందైన బిర్యానీ ధరలు తగ్గుతున్నాయి. తెలంగాణలో బిర్యానీ ధరలు తగ్గించాలని ఏకంగా ఎన్నికల సంఘమే కోరడం గమనార్హం. అయితే, ఈ తగ్గింపు మాత్రం సామాన్య ప్రజలకు కాదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు తగ్గించేందుకే ఈసీ ఈ మేరకు సూచన చేసింది.

హోటళ్లలో భోజనం చేస్తే మాత్రం..
అయితే, తగ్గిన బిర్యానీ ధరలు హోటళ్లలో భోజనం చేసే వారికి మాత్రం వర్తించవు. ఎన్నికల సమయంలో ఎవరైతే తమ పార్టీ కార్యకర్తల కోసం భారీ ఎత్తున ఆర్డర్లు చేస్తారో వాటికే మాత్రమే వర్తిస్తాయి.

ఈసీ ప్రతిపాదన..
తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఈ ప్రతిపాదనను రాజకీయ పార్టీల కోసం చేశారు. ఈ ప్రతిపాదనలు అమలైతే బిర్యానీ ధరలు బరిలో నిలవనున్న అభ్యర్థులకు తక్కువ ధరకేబిర్యానీ దొరకనుంది.

తగ్గింపు ఎంతంటే..?
మటన్ బిర్యానీ ధర రూ. 170 ఉండగా, ఇక 140కే లభించనుంది. ఇక చికెన్ బిర్యానీ కూడా 140కి బదులుగా 120కే లభించనుంది. దీంతో అభ్యర్థుల ఖర్చు కొంత మేర తగ్గే అవకాశం ఉంది.

పరిగణలోకి ఆహార ఖర్చులు కూడా..
అభ్యర్థుల ఎన్నికల ఖర్చును తగ్గించేందుకే ఈ ప్రతిపాదనను ఎన్నికల సంఘం ముందుకు తెచ్చింది. ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఆహారం ఖర్చులు కూడా ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటుంది.
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications