ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు, 2017 జనవరి నుంచి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.ఉద్యోగుల డీఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.పెరిగిన మొత్తంతో ప్రస్తుతం 22.008 శాతంగా ఉన్న డీఏ 24.104 శాతానికి పెరిగింద

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల డీఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

పెరిగిన మొత్తంతో ప్రస్తుతం 22.008 శాతంగా ఉన్న డీఏ 24.104 శాతానికి పెరిగింది. పెరిగిన డీఏ 2017 జనవరి 1 నుంచి వర్తించనుంది.

Telangana government hikes employees DA. Government issued GO on friday on DA hike.

సెప్టెంబర్‌ నెల డీఏను ఈ నెల జీతంతో పాటు చెల్లించనున్నారు. మిగిలిన నెలల డీఏను ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాలో కలపనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+