ప్రమాణస్వీకారం చేసిన 5గురు ఎమ్మెల్సీలు
ఇటివల నామినేట్ కాబడిన అయిదుగురు తెలంగాణ ఎమ్మెల్సీలు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్ఎస్ పార్టీనుండి మంత్రి మహమూద్ ఆలీ, సత్యవతి రాథోడ్,శేరి సుభాస్ రెడ్డి, యెగ్గే మల్లేశం కాగా ఎంఐఎం నుండి రియాజ్ ఉల్ హసన్ లు ఎమ్మెల్సిలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మణ్ స్వామి గౌడ్ పదవి కాలం ముగియడంతో, డిప్యూటి చైర్మన్ నేతి విద్యాసాగర్ ఆయన చాంబర్ లో నూతన సభ్యులచేత ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి ,ఎర్రబెల్లి దయాకర్ రావులతోపాటు ఇతర నేతలు పాల్గోన్నారు.

More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications