భక్తుడిగా వచ్చి అమ్మవారి పుస్తెలతాడు చోరీ(ఫోటోలు)
దరాబాద్: నగరంలోని సైదాబాద్ జయదుర్గాదేవి అమ్మవారి ఆలయానికి భక్తుడిగా వచ్చిన ఓ వ్యక్తి అమ్మవారి మెడలోని 8 తులాల బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం సైదాబాద్ జీవనజ్యోతి సంఘంలో కొలువైన జయదుర్గాదేవి అమ్మవారి ఆలయానికి మోటర్ సైకిల్పై ఒక భక్తుడు వచ్చాడు.
అమ్మవారికి టెంకాయను కొట్టాలని తాను తీసుకుని రావడం మరిచిపోయానని, వెళ్లి తీసుకుని రావాలని ఆలయ అర్చకుడు సాయికుమార్కు రూ. వంద నోట్ ఇచ్చాడు. దీంతో సాయికుమార్ కొబ్బరికాయను తీసుకుని రావడానికి వెళ్లగానే అతను అమ్మవారి మెడలోని 8 తులలా బంగారు పుస్తెలతాడు తీసుకుని పారిపోయాడు.
అతను వెళ్లిన విషయాన్ని గమనించిన అర్చకుడు సాయికుమార్ ఆలయకమిటీ ప్రతినిధులకు సమాచారం అందించాడు. దీంతో ఆలయ కమిటీ ప్రతినిధులు సైదాబాద్ పోలీసులకు పిర్యాదు చేశారు. కాగా, ఆలయం చోరీ వ్యక్తి దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్రమయ్యాయి. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నామని సైదాబాద్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. చోరీకి పాల్పడిన వ్యక్తి పాలమూరు జిల్లాకు చెందిన ప్రభాకర్గా అనుమాస్తున్నామన్నారు.
భక్తుడిగా వచ్చి అమ్మవారి పుస్తెలతాడు చోరీ
నగరంలోని సైదాబాద్ జయదుర్గాదేవి అమ్మవారి ఆలయానికి భక్తుడిగా వచ్చిన ఓ వ్యక్తి అమ్మవారి మెడలోని 8 తులాల బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం సైదాబాద్ జీవనజ్యోతి సంఘంలో కొలువైన జయదుర్గాదేవి అమ్మవారి ఆలయానికి మోటర్ సైకిల్పై ఒక భక్తుడు వచ్చాడు.
భక్తుడిగా వచ్చి అమ్మవారి పుస్తెలతాడు చోరీ
అమ్మవారికి టెంకాయను కొట్టాలని తాను తీసుకుని రావడం మరిచిపోయానని, వెళ్లి తీసుకుని రావాలని ఆలయ అర్చకుడు సాయికుమార్కు రూ. వంద నోట్ ఇచ్చాడు. దీంతో సాయికుమార్ కొబ్బరికాయను తీసుకుని రావడానికి వెళ్లగానే అతను అమ్మవారి మెడలోని 8 తులలా బంగారు పుస్తెలతాడు తీసుకుని పారిపోయాడు.
బోరబండ రైల్వేస్టేషన్ పరిధిలో తల్లీ కూతురు మృతి
భరత్నగర్లోని బంధువుల ఇంటికి జహీరాబాద్ నుంచి వచ్చిన లింగమ్మ (50), తుల్యమ్మ (30) సోమవారం ఉదయం జహీరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు.
బోరబండ రైల్వేస్టేషన్ పరిధిలో తల్లీ కూతురు మృతి
బోరబండ రైల్వే స్టేషన్కు వచ్చే క్రమంలో పట్టాలు దాటుతున్న తల్లి, కూతుర్ని ఎదురుగా వస్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు.