చిరు వ్యాపారిపై ట్రాఫిక్ పోలీసుల ఓవరాక్షన్.. స్పందించిన కేటీఆర్
ఉప్పల్ నల్ల చెరువు ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఓ చిరు వ్యాపారిపై వారు దాడి చేశారు. పోలీసుల దాడి ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
హైదరాబాద్: ఉప్పల్ నల్ల చెరువు ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఓ చిరు వ్యాపారిపై వారు దాడి చేశారు. పోలీసుల దాడి ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఓ వ్యక్తి ఈ దృశ్యాలను ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళుతూ.. 'ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడుంది?' అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కేటీఆర్ కూడా వెంటనే స్పందించారు.

సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే కిందిస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ డీజీపీకి కేటీఆర్ సూచించారు.
More From
-
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
బిగ్ షాక్: ఐదు చలాన్లు దాటితే అంతే సంగతి. మీ లైసెన్స్, ఆర్సీ కట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications