మంత్రి పద్మారావు గ్రేటర్ ప్రచారంలో విషాదం: తెరాస కార్యకర్త మృతి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రచార పర్వంలో గురువారం విషాద సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ మంత్రి పద్మారావు ప్రచార పర్యటనలో అపశ్రుతి దొర్లింది. సికింద్రాబాదులోని మెట్టుగుడా అభ్యర్థి భార్గవికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహిస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుంది.
తొక్కిసలాటలో రవి అనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్త మరణించాడు. ఆయన మృతదేహాన్ని సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రవి వయస్సు 42 ఏళ్లు. మెట్టుగుడా డివిజన్ టిడిపి కార్యాలయానికి ఎదురుగా ఈ సంఘటన జరిగింది.

టిఆర్ఎస్పై నాగం ధ్వజం
టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్లో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అలవికాని హామీలతో ప్రజలను కేసీఆర్ మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు.
మెదక్ జిల్లా పటాన్చెరువు నియోజకవర్గంలోని 111వ డివిజన్ భారతీనగర్లో టీడీపీ-బీజేపీ అభ్యర్థి గోదావరికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ హాయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని అంటూ మళ్లీ హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే టీడీపీ-బీజేపీ కూటమికి ఓట్లు వేయాలని కోరారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications